జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

Spread the love

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, పిన్నెబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీను, బొందిలి కాశీరామ్ సింగ్, ఐత.చిన్న సుబ్బిశెట్టి, పేరూరి రమేష్, బెల్లంకొండ రామక్రిష్ణ, షేక్ ఖాశింవలి, v. పవన్, సునీల్, ఆది నారాయణ, చందు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page