మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష

మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్ష

SAKSHITHA NEWS

మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తమకు న్యాయం చేయాలంటూ నిరాహార దీక్షను 2 రోజు కొనసాగిస్తున్న ఎర్రగొండపాలెం ఆర్యవైశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ హత్య కేసు కు సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన అచ్యుత ఆదినారాయణ భార్య సుజాత మరియు కుటుంబ సభ్యులు


SAKSHITHA NEWS