![కుల గణన గడువు పొడిగింపు 1 Whatsapp Image 2024 01 30 At 11.13.07 Am](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-11.13.07-AM-300x300.jpeg)
ఆంధ్ర ప్రదేశ్ లో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4వ తేదీ వరకు పెంచినట్లు వెల్లడించారు.
కుల గణన సేకరణను ఈ నెల 19 నుంచి ప్రారంభించి 29వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినప్పటికీ యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు నమోదు చేయలేకపోయారు. వీరి అందరి కోసం పూర్తిగా నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు.
ఆఖరి గడువు ఫిబ్రవరి 4 తర్వాత కూడా నమోదు చేయక పోతే ఫిబ్రవరి 7వ తేదీ లోపల నేరుగా గ్రామ/వార్డ్ సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.
![కుల గణన గడువు పొడిగింపు 2 Whatsapp Image 2024 01 30 At 11.13.07 Am](https://sakshithanews.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-30-at-11.13.07-AM-1024x851.jpeg)