SAKSHITHA NEWS

EKADASHI శ్రీ మహావిష్ణువు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించే “తొలి ఏకాదశి” తెలుగువారి తొలి పండుగ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్

తొలి ఏకాదశి సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ శ్రీశ్రీశ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర దినమున ప్రజలు అందరిపై శ్రీ మహా విష్ణువు అనుగ్రహం ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు..

Ekadashi

SAKSHITHA NEWS