బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ఆపదలో పేద బ్రాహ్మణరాలు అనే వార్తను సోషల్ మీడియాలో చూసిన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె కుమారుడు వంశీ కృష్ణమాచార్యులకు జిల్లా కేంద్రంలో అందించారు. దేవునికి సేవ చేసే పేద బ్రాహ్మణునికి, మానవ సేవ చేసే నారాయణుడు డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బంధువులు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బ్రాహ్మణునికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్
Related Posts
వేంసూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్
SAKSHITHA NEWS వేంసూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత: వేంసూరు పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న…
రైతులను మోసం చెయ్యడమే పని గా పెట్టుకున్న పత్తి కొనుగోలు వ్యాపారులు
SAKSHITHA NEWS రైతులను మోసం చెయ్యడమే పని గా పెట్టుకున్న పత్తి కొనుగోలు వ్యాపారులు కమలాపూర్ సాక్షిత హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన సానబోయిన అశోక్ అంబాల గ్రామానికి చెందిన గుండ్ర రాజ్ కుమార్ అను…