SP జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.*
సాక్షిత వనపర్తి :
వనపర్తిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీతని జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై, న్యాయస్థానం నందు పెండింగ్లో ఉన్న కేసుల పై జిల్లా ప్రధాన న్యాయమూర్తితో చర్చించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామదాసు తేజవత్ , డిఎస్పి జె వెంకటేశ్వరరావు , వనపర్తి సీఐ నాగభూషణ రావు టౌన్ ఎస్సై జయాన్న రూరల్ ఎస్సై 2 బాలయ్య కోర్టు లైసెన్ అధికారి సత్యం, చిన్నారెడ్డి పాల్గొన్నారు.
SP జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా ఎస్పీ
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…