LOC పంపిణీ

Spread the love

LOC పంపిణీ
యర్రగొండ పాలెం మండలము వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన అంబటి మల్లీశ్వరి కి వైద్య ఖర్చుల నిమిత్తము సీఎం సహాయ నిధి నుంచి 15 లక్షల రూపాయల చెక్ ను అందచేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్
వైద్య ఖర్చుల నిమిత్తం మొత్తం 25 లక్షల రూపాయలు మంజూరు చేసిన సీఎం శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి పురపాలక పట్టణాభివృద్ధి శాఖమాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ కి వారి కుటుంబ సభ్యులు మరియు మండల కన్వీనర్ కొప్పర్తి చిన్న ఓబుల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page