SAKSHITHA NEWS

ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్..

బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ డీజీపీ వ్యాఖ్యలు
చేశారు.
ద్వారకా తిరుమలరావు కీలక
ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేనని
అన్నారు. ఎంతటి స్థాయి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, వైసీపీ
నేతలతో పాటు కొందరు ఐపీఎస్లు తనను వేధించారని జెత్వానీ ఆరోపించింది


SAKSHITHA NEWS