భక్తిశ్రద్ధలతో చెవితిని
భక్తి పాటలతో పూజలను నిర్వహించుకోవాలని సూచించిన……. జిల్లా ఎస్పీ గిరిధర్
సాక్షిత వనపర్తి
భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని నిర్వహించుకోవాలని అలాగే అర్ధరాత్రి వరకు అర్థంలేని పాటలతో ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి పాటలతో వినాయకుడి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ నిర్వాహకులకు యువకులకు జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక పూజా కార్యక్రమానికి నిర్వాహకు లు ఆర్యవైశ్యు లు ఆహ్వానం మేరకు విచ్చేసి ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం ఎస్పి సూచించారు పూజా కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి వెంకటేష్ అనంత ఉమామతి సహాయ నిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం యువజన సంఘం నాయకులు కూన శ్రీకాంత్ కొండా ప్రశాంత్ అభిషేక్ ఆదిత్య పవన్ కుమార్ భక్తులు తదితరులు ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో చెవితినిభక్తి పాటలతో పూజలను
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
SAKSHITHA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
SAKSHITHA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. సాక్షిత : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం…