SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

త్రిపురాంతకం పట్టణంలో RCM చర్చ్ ఆధ్వ్యర్యంలో గుడ్ ఫ్రైడే దినమును పురస్కరించుకొని భక్తి శ్రద్ద లతో యేసుప్రభు వారు
ఏ విదంగా శిక్షింపబడి సిలువ వేయబడి మరణించినారో మనకల్లకు కట్టినవిధంగా నాటిక రూపం లోతెలియపరచారు త్రిపురాంతకం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి 14 స్థలములు సిలువమార్గము చేస్తూ యేసుప్రభువుని స్మరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. వందలాదిమంది భక్తులందరు భక్తి కీర్తనలతో కన్నీటి ప్రార్ధనాలతో యేసుప్రభు నామ స్మరణతో చర్చ్ మందిర ప్రాంగానం దద్దరిలింది.


SAKSHITHA NEWS