SAKSHITHA NEWS

కృష్ణవేణికి నివాళులర్పించిన కౌన్సిలర్ కోనేటి కృష్ణ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మున్సిపాలిటీ లోని 2వ వార్డులో సుందరయ్య నగర్ కు చెందిన మోత్కురు కృష్ణవేణి అనారోగ్యం తో బాధపడుతూ మరణించారు.
విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ కోనేటి కృష్ణ
కృష్ణవేణి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి 3వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దాసరి నర్సింహా, జిట్ట చంద్రకాంత్, గండమల్ల శంకర్, పాల పరమేశ్, జిట్ట కుమార్, మేడి నర్సింహా, మూలపర్తి శ్రీకాంత్, పోకల ముత్తయ్య తదితరులు నివాళులర్పించారు.


SAKSHITHA NEWS