మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు, సలహాలు అందించారు. ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తి భావంతో జరుపుకోవాలని సూచించారు. ప్రతి మందంపం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో కో ఆర్డినేషన్ మీటింగ్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…