SAKSHITHA NEWS

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాగూర్ ప్రారంభించారు.

Whatsapp Image 2024 01 24 At 2.30.02 Pm