SAKSHITHA NEWS

Congress leaders before office of Tandoor Tehsildar

తాండూర్ తహసీల్దార్ కార్యలయముందు కాంగ్రెస్ నాయకులు,తెరాస ప్రభుత్వనికి ధర్నా తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,తాండూర్ కాంగ్రెస్ నాయకులు మండలం తహసీల్దార్ కార్యలయo. ముందు,తెరాస ప్రభుత్వం హమలు చేయలేని హామీలు, అలాగే రైతులను మోసం చేస్తున్నా ధరణి పోర్టల్, రైతు రుణ మాపి, రైతు బీమా, పోడు భూముల గురించి నిరసనతో ధర్నా చేయడం జరిగింది.

ఇట్టి ధర్నా లో ముఖ్యంగా ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కౌన్సిలర్, సయ్యద్ శుకూర్ కాంగ్రెస్ బీసీ సంఘం నాయకులు, మల్కాపూర్ జనార్ధన్ రెడ్డి, యువజన నాయకుడు సంతోష్,భాతుల బీమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. తధనంతరం అధికారులకు మెమో రాండం ఇచ్చారు.


SAKSHITHA NEWS