కామ్రేడ్ లింగచారి  మరణం బాధాకరం.

కామ్రేడ్ లింగచారి మరణం బాధాకరం.

SAKSHITHA NEWS

Comrade Lingachari's death is sad.

కామ్రేడ్ లింగచారి మరణం బాధాకరం.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట డివిజన్ అంజయ్య నగర్ నివాసి లింగచారి అనారోగ్యంతో సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రి లో మరణించారు.
నేడు ఉదయం లింగచారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లింగా చారి కి భార్య , ముగ్గురు కుమార్తెలు ఉన్నారని అందులో ఒక్కరి పెండ్లి మాత్రమే జరిగిందని చాలి చాలని జీతాలతో బతుకుతున్నారని అలాంటి లింగచారి సీపీఐ పార్టీ మీద ఉన్న ప్రేమతో అనేక సమస్యల పైన సీపీఐ జండా పట్టుకొని పోరాటం చేసిన మానవతా వాదీ అని అలాంటి కామ్రేడ్ను కోల్పోవడం బాధాకరమని వారి కుటుంబానికి,పార్టీకి తీరని లోటని అన్నారు.
వారికి నివాళులు అర్పించిన వారిలో సీపీఐ కార్యవర్గ సభ్యుల హరినాథ్ రావ్,శాఖ కార్యదర్శి వెంకటేష్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,స్థానిక నాయకులు చంద్రయ్య,జర్నలిస్ట్ డప్పు రామస్వామి, ప్రవీణ్ లు నివాళులర్పించారు.

WhatsApp Image 2024 05 28 at 15.32.30

SAKSHITHA NEWS