SAKSHITHA NEWS

Complaint to CID against Sajjala Ramakrishna Reddy

సజ్జల రామకృష్ణారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు

AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపించారు. సజ్జల అనుచరులు శ్రీకాంత్రెడ్డి, ధనుంజరెడ్డి దౌర్జన్యం చేశారని.. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించినట్లు బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.


SAKSHITHA NEWS