SAKSHITHA NEWS

స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన

హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు1న శంకుస్థాపన చేయను న్నారు.

57 ఎకరాల్లో రూ.100 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. యూని వర్సిటీని ఏర్పాటు చేసే స్థలాన్ని ఆదివారం రాత్రి మంత్రులు, అధికారులతో కలిసి రేవంత్ పరిశీలిం చారు.

కొంగర నుంచి వర్సిటీ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం అధికారులకు సూచించారు..


SAKSHITHA NEWS