సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఇవాళ విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో వెల్లడించారు. ఈ యాత్ర అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజుల పాటు కొనసాగనుందని చెప్పారు. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టి అక్కడే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాగా, ఎమ్మెల్యే, సీనియర్ నేతల ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది…. మీ. గెడ్డం గాంధిబాబు
సీఎం జగన్ బస్సు యాత్ర
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…