SAKSHITHA NEWS

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో సత్కారం

75వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా
ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి ఖమ్మం పట్టణంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో సన్మానం చేశారు. క్రేన్ సహాయంతో భట్టి దంపతుల మెడలో యజమాలను వేశారు. ఈ సందర్భంగా ప్రజలకు భట్టి విక్రమార్క అభివాదం చేశారు. డీసీసీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు ఉన్నారు


SAKSHITHA NEWS