భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన సిఐ ఫిరోజ్

Spread the love

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయం సందర్శించేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసు భద్రత సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని గిద్దలూరు సర్కిల్ సీఐ ఫిరోజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. బుధవారం ఆయన ఆలయ సమీపంలో పోలీసు భద్రత సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page