గుంటూరులో కలరా కలకలం రేపుతోంది. పట్టణంలో మూడు కలరా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య ప్రభుత్వాస్పత్రిలో 345 మల నమూనాలు పరీక్షిస్తే 3 విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలీ కేసులు, ఒక షగెలా కేసు బయటపడ్డాయి. కలరా సోకిన ముగ్గురికీ గంజి నీళ్లలా విరేచనాలు అవుతుండటంతో కల్చర్ టెస్ట్ చేయించారు. ఈ పరీక్షలో వారికి కలరా ఉన్నట్లు తేలింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు.
కలరా కలకలం..
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…