SAKSHITHA NEWS

కృష్ణాజిల్లా మచిలీపట్నం..

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో వ్యభిచార గృహంపై దాడి చేసిన చిలకలపూడి పోలీసులు.

పోలీసులకు పట్టుబడిన ఓ విటుడు విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు.

మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ ఓ అద్దె ఇంట్లో జరుగుతున్న వ్యభిచారం.

వ్యభిచార నిర్వహణకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు వీర కుమారి, హోమ్ గార్డ్ లలిత కుమారి

పోలీసులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాలతో వ్యభిచార గృహం పై దాడి చేసిన చిలకలపూడి పోలీసులు.

పట్టుబడిన ఇద్దరు నిర్వాహకుల్లో ఒకరు మహిళా హోంగార్డు కావడంతో అవాక్కైన పోలీసులు.

ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా హోంగార్డు తో పాటు పట్టుబడిన వారందరినీ స్టేషన్కు తరలించిన చిలకలపూడి పోలీసులు.

ఎస్పీ ఆదేశాలతో దొరికిన వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిలకలపూడి పోలీసులు.


SAKSHITHA NEWS