SAKSHITHA NEWS

హైదరాబాద్కు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ

TG: హైదరాబాద్లో ఛార్లెస్ స్కాబ్ కంపెనీ టెక్నాలజీ
డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు
ప్రభుత్వం తెలిపింది. భారత్లో ఈ సంస్థకు ఇదే
మొదటి సెంటర్ అని పేర్కొంది.

ఈ మేరకు USలోని
డల్లాస్ ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్
హోవార్డ్, రామ బొక్కాతో CM రేవంత్, మంత్రి
శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. తగిన సహకారం
అందిస్తామని CM ప్రకటించడంతో వారు సెంటర్
ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.


SAKSHITHA NEWS