33 వ సారి రక్త దానం చేసిన మేమున్నాం సేవాసమితి అధ్యక్షులు:-చల్లా.అశోక్ రెడ్డి

Spread the love

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన చల్లా అశోక్ రెడ్డి అనే యువకుడు 33 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించాడు.

నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో చల్లా అశోక్ రెడ్డి నంద్యాల బ్లడ్ సెంటర్ నందు రక్తదానం చేశాడు.

ఇప్పటి వరకూ 33 సార్లు రక్తదానం చేశానని మునుముందు కూడా రక్త దానం చేస్తానని చల్లా అశోక్ రెడ్డి చెప్పాడు.

యువకులు అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆపదలో ఉన్న వారిని రక్తమిచ్చి ప్రాణాలను కాపాడాలని చల్లా అశోక్ రెడ్డి యువతకు విజ్ఞప్తి చేశారు.

రక్తదాతలు రక్తదానం చేయాలి అనుకున్న…
రక్తం అవసరమైన ఈ నెంబర్లు సంప్రదించగలరు.
చల్లా.అశోక్ రెడ్డి:- 9959954610
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page