SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా నిజాంపేట్ గ్రామ పంచాయితి కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సెలబ్రెషన్స్ పార్క్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ నిర్వాహకులు బోని శివ,సాయి ప్రసన్న లకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS