ఆసుపత్రికి రావద్దు.. కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సందేశం పంపారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్.. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి…

పర్యాటక శాఖ మంత్రి సమీక్షలో పర్యాటక శాఖ అధికారుల గైర్హాజరు

జిల్లా సమీకృత భవన సముదాయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.ఈ సమావేశంలో మంత్రితో పాటు కలెక్టర్ క్రాంతి,ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు…

మసీదు లోకి మహిళలను అనుమతించాలి: సుప్రీంకోర్టు

హైదరాబాద్‌:ప్రార్థనా స్థలాల వద్ద లింగ వివక్ష చూపరాదని, దేవుని ముందు స్త్రీ పురుషు లందరూ సమాన మేనని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. శని శింగనాపూర్‌, హాజీ అలీ దర్గా, శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ న్యాయ స్థానాలు ఇచ్చిన…

జనం మెచ్చిన నేత…. హ్యాట్రిక్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ..

ఎమ్మెల్యే గాంధీ కి అభినందనల వెల్లువ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి శుభాకాంక్షలు తెలిపిన హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాలనీల అసోసియేషన్ సభ్యులు శేరిలింగంపల్లి…

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ లో కార్తీకమాసం

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ప్రజయ్ సిటీ లో కార్తీకమాసం సందర్భంగా నిర్వహించిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ . ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్…

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఆర్య వైశ్య అమావాస్య అన్నదానం

చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఆర్య వైశ్య అమావాస్య అన్నదానం కమిటీ శేరిలింగంపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నప్రసాదాలు వడ్డించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి…

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం

చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC…

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన NSUI రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి

తెలంగాణ వెస్తే ఉద్యోగాలు వస్తాయి అని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేసి TSPSC లో జరిగిన అవకతవకలును పేపర్ లీకేజీ చేసిన అధికారులను కాపాడుకున్న ఘనత కల్వకుంట్ల కుటుంబం మరియు గత ప్రభుత్వంనిది. ప్రభుత్వం ఏర్పడిన మూడు రోజులోనే ముఖ్య…

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని…

జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు

జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…

You cannot copy content of this page