మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటానునా కోసం కష్ట పడ్డ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానేను మొదలు పెట్టిన మెడికల్, *ఇంజినీరింగ్, హార్టికల్చర్ కాలేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేందుకే ఈ సారి పోటీ చేశానుచివరి శ్వాస…
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ…
రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, INTUC యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు INTUC నాయకులు.
హైదరాబాద్ : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే…
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియో జకవర్గాల్లో మాత్రం గంట…
సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ భారత ఎన్నికల…
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165): మహేశ్బాబు, నమ్రత ,మంచు మోహన్బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ (పోలింగ్ బూత్ 164): విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ ఎఫ్ఎన్సీసీ (పోలింగ్ బూత్ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్పోలింగ్ బూత్…
బీఆర్ఎస్ యువజన విభాగం అద్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరం…ప్రారంభించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ …. దీక్షా దివస్ సందర్భంగా ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు.…
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు…