వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకం

వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకంపుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయ్యింది. దీంతో ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు…

తమిళనాడులో భారీ వర్షం

తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షం ధాటికి మునిగిపోవడంతో…

రెండు రూపాయలు కూడా ఖర్చు చేయలేకపోతున్నాం – రాహుల్ గాంధీ

కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు…

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా…

ఢిల్లీ సీఎంకి ఢిల్లీ హైకోర్ట్ షాక్

ఈడీ అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వలేం అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పిన ఢిల్లీ హై కోర్టు

దేశ ప్రజలకు నేనిచ్చే సందేశం ఇదే: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

సామాన్యులకు సుప్రీం కోర్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న చీఫ్ జస్టిస్ జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్న సీజేఐ జిల్లా కోర్టులను బలోపేతం చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థతో బంధం మెరుగవుతుందని వ్యాఖ్య

ఢిల్లీ లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ సీట్ల లొల్లి

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దగ్గుబాటి పురందేశ్వరి, జీవియల్ నరసింహారావు, సిఎం రమేష్, సోము వీర్రాజు మంతనాలు…. విశాఖ పార్లమెంట్ సీటు పై జీవియల్ నరసింహారావు, దగ్గుబాటి పురందేశ్వరి పట్టు… అనకాపల్లి సీటు పై సిఎం రమేష్…. రాజమండ్రి, శ్రీకాకుళం లోకల్, పాతపట్నం…

మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ…

జగన్నాథునికి పకాలు బువ్వ అర్పణ

ఫాల్గుణ మాసం శుక్ల పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలు ‘పకాలు బువ్వ’ దినోత్సవం నిర్వహించు కున్నారు. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథునికి మజ్జిగన్నం (పకాలు బువ్వ), తోటకూర వేపుడు, అరటికాయ వేపుడు, కూరగాయల ఇగురు, పులుసు తదితర వంటకాలు…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

You cannot copy content of this page