• ఆగస్ట్ 6, 2022
  • 0 Comments
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిడమర్రు గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నిడమర్రు గ్రామంలో డాక్టర్ వైయస్సార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను స్పెషలాఫీసర్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి , ఎమ్మెల్సీ హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే , కార్పొరేషన్ కమిషనర్ శారదా దేవి ,…

  • ఆగస్ట్ 5, 2022
  • 0 Comments
వినుకొండ పట్టణంలోని కొత్తపేట నందు 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డినగేష్

వినుకొండ పట్టణంలోని కొత్తపేట నందు 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డినగేష్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారి ధర్మపత్ని ఆదిలక్ష్మి

  • ఆగస్ట్ 5, 2022
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐపిఈఆర్ స్థాపనకు ఏమైనా ప్రతిపాధనలున్నాయా

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఐపిఈఆర్ స్థాపనకు ఏమైనా ప్రతిపాధనలున్నాయా పార్లమెంట్ ప్రస్నోత్తరాల సమయంలో ప్రశ్నించిన తిరుపతి ఎంపీసాక్షిత : ప్రస్తుతం దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌ల సంఖ్య…

  • ఆగస్ట్ 5, 2022
  • 0 Comments
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి కొరకు జామియా మసీదు నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి *

ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి కొరకు జామియా మసీదు నిర్మాణం కోసం రూ.5 లక్షలు అందజేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి * *సాక్షిత : నరసరావుపేట పట్టణంలోని శ్రీరామ్ పురం లో నిర్మితమవుతున్న జామియా మసీదు నిర్మాణం కోసం ఒంగోలు…

  • ఆగస్ట్ 5, 2022
  • 0 Comments
మంత్రిచే అన్నదాన భవనం ప్రారంభం

మంత్రిచే అన్నదాన భవనం ప్రారంభంసాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటన చేసారు. ఇందులో భాగంగా నాగలాపురం మండలం సురుటుపల్లి లోని పల్లికొండేశ్వర ఆలయం లో స్వామి…

  • ఆగస్ట్ 5, 2022
  • 0 Comments
తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతంసాక్షిత, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ…

Other Story

You cannot copy content of this page