SAKSHITHA NEWS

BSNL బీఎస్ఎన్ఎల్‌కు రూ.82,916 కోట్లు కేటాయింపు

2024-25 ఆర్థిక సంంవత్సరానికి టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌లో సాకేంతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. కాగా, ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించనుంది.

BSNL

SAKSHITHA NEWS