SAKSHITHA NEWS

తల్లిపాల వారోత్సవాలు

హైదరాబాద్:
ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, సౌందర్యం తగ్గు తుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా పాలను అలవాటు చేస్తున్నారు.

డబ్బా పాల ప్రభావం శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, గురించి తెలియజేయుటకు..

దాని వల్ల కలిగే ప్రయో జనాలపై అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు.


SAKSHITHA NEWS