SAKSHITHA NEWS

బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు

పార్టీ మారుతున్న నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ రాములు, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్

ఇప్ప‌టికే పార్టీకి అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

ఇటీవ‌లే కాంగ్రెస్ లో చేరిన పెద్ద‌పల్లి ఎంపీ వెంక‌టేష్ నేత‌


SAKSHITHA NEWS