BHIMILI భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
సాక్షిత : విశాఖ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి..తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు..తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులుతీసుకోలేదు..గత ఆరు నెలల నుండి తవ్వకాలు జరుగుతున్న అధికారులు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు..దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ వేయమని కోరాము..అసలు ఎర్రమట్టి దిబ్బ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేస్తాం వాటి పరిధిని కచ్చితంగా నిర్ణయిస్తాం..ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం..ప్రస్తుతం పనులన్నీ నిలుపుదల చేశారు..ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది..
BHIMILI భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో…
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న
SAKSHITHA NEWS గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో…