గులాబీ పండుగగా బిఅరెస్ ప్లినరి..

Spread the love

మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు

సాక్షిత : తాండూరు నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఅరెస్ పార్టీ ప్లినరిలో పాల్గొన్న తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి. పట్లోళ్ల దీప నర్సింలు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ….మహిళ సాధికారత కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్కిట్, మాతాశిశుసంరక్షణకేంద్రాలు,స్త్రినిధిరుణాలు,ఒంటరిమహిళపెన్షన్లు,ఆశవర్కర్లకుజీతాలుపెంపు,మహిళభద్రతకోసంషిటీమ్స్ఏర్పాటు,ఈడబ్ల్యూఎస్కోటాకిందమహిళలకు33.3 శాతంరిజర్వేషన్ల_కల్పన*, ఇలా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యి మళ్ళీ శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రతి దశలో అమ్మ వలె, అన్న వలె, మేనమామ వలె కేసీఆర్ అండగా నిలుస్తున్నడని ఆమె పేర్కొన్నారు..

Related Posts

You cannot copy content of this page