
*సాక్షిత : బారాషాహీద్ రొట్టెల పండుగ చివరి రోజున, బారాషాహీద్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ద్వారా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగాలని రొట్టెను అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా కాకాణి గోవర్ధన్ రెడ్డి
