బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ లో కమ్యూనిటీ హాల్ పైఅంతస్తు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు
సాక్షిత : కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు మరియు స్థానిక బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కలసి శంఖుస్థాపన చేయడం జరిగింది అనంతరం బాలానగర్ డివిజన్ వినాయక్ నగర్ లో నూతనంగా కోటి రూపాయల నిధులతో నిర్మించిన కల్వర్ట్ ( బ్రిడ్జి )ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులూ కార్యకర్తలు మహిళలు, కాలనీ ప్రజలు మరియు GHMC అధికారులు పాల్గొనడం జరిగింది.
mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు
SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…