వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ హనుమాన్ టెంపుల్ వెనకాల జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు .ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ.. డ్రైనేజ్ పనులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నాణ్యత పాటిస్తూ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ నాగరాజు,జగదీష్ గౌడ్ సంపత్ సంతోష్ చిన్న ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
బాగ్ అమీర్ హనుమాన్ టెంపుల్ వెనకాల జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ పనులు
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…