మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
![అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ 2 WhatsApp Image 2022 08 04 at 4.12.12 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-04-at-4.12.12-PM-1024x485.jpeg)