SAKSHITHA NEWS

ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ…?

వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు.

ఈ నెల 8న వైఎస్సార్ జయంతి.
ఆయన 75వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహలు చేస్తున్నారు.

ఆమె ఏకంగా సోనియా గాంధీ రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు.

విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి విజయమ్మ పాల్గొంటారని వార్తలు వస్తూండటం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

ap

SAKSHITHA NEWS