![జనసేనకు మరో గుడ్ న్యూస్ 1 WhatsApp Image 2024 06 05 at 13.37.32](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-05-at-13.37.32-300x300.jpeg)
Another good news for Janasena
జనసేనకు మరో గుడ్ న్యూస్
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్స్యూస్.
ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది.
పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి.
కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి.
ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది.
త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.
![జనసేనకు మరో గుడ్ న్యూస్ 2 WhatsApp Image 2024 06 05 at 13.37.32](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-05-at-13.37.32-1024x813.jpeg)