SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్ టీటీడీ ఛైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు


SAKSHITHA NEWS