యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

SAKSHITHA NEWS

Anchor Shyamala sensational comments

ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో ఆవేశపడడం, ఆయాస పడడం అంటూ.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది. దీంతో ఎన్నికల్లో గెలుపు తర్వాత పవన్ ఫ్యాన్స్ శ్యామలను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొంది. వైసీపీ ఓడిన నాటి నంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల ఆందోళన వ్యక్తం చేసింది.

WhatsApp Image 2024 06 07 at 14.34.32

SAKSHITHA NEWS