education విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని

SAKSHITHA NEWS

education విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ ఐ ఎస్ బి ఆధ్వర్యంలో జులై 4న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ *

education ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్*

education ఏ ఐ ఎస్ బి కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై జ్యూడిషల్ విచారణ జరిపించాలని మరియు నీట్ నెట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలనీ కొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 7100 కోట్ల రూపాయలు బోధన రుసుములు మరియు ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని అలాగే ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టడం పై ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని అదే విధంగా విద్య హక్కు చట్టాన్ని అమలు చేస్తూ ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో పేద విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ డిమాండ్ చేశారు. రేషలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలను ముసివేయడం ఆపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీ లలో ఖాళీ ఉన్న వి. సి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో నిరసన ఆందోళన కార్యక్రమాలు చెప్పాడుతామని అయన కరఖాండిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుమార్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

education

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWS collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా…

Print Friendly, PDF & Email

SAKSHITHA NEWS

You Missed

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

pharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

You cannot copy content of this page