ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం మల్లయ్య s/o రామయ్య , వయసు: 67, కులం: ఎస్సీ మాల ఎల్లాపూర్ నివాసి తేదీ 17 -10- 2024 రోజున రాత్రి అందాద 10 గంటలకు మల్లయ్య ఇంటి సమీపంలో ఉన్నటువంటి నీటి బావిలో ప్రమాదవశాత్తు పడి నీటిలో మునిగి చనిపోయినాడు అని మృతుని భార్య అయిన ఎట్టెం లచ్చమ్మ ఫిర్యాదు ఇవ్వగా పెగడపల్లి ఎస్సై సిహెచ్. రవి కిరణ్ కేసు నమోదు చేయడమైనది
ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
Related Posts
అడ్వాన్స్ ఢ్ ట్రైనింగ్ సెంటర్ లో ఆధునిక వృత్తి విద్యా కోర్సులు
SAKSHITHA NEWS అడ్వాన్స్ ఢ్ ట్రైనింగ్ సెంటర్ లో ఆధునిక వృత్తి విద్యా కోర్సులు – స్పాట్ అడ్మిషన్లు10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి – అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి : ప్రభుత్వ ఐ.టి.…
సూర్యాపేటలో అయ్యప్ప మాలధారణ కార్యక్రమం
SAKSHITHA NEWS సూర్యాపేటలో అయ్యప్ప మాలధారణ కార్యక్రమం సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాల ధారణ కార్యక్రమాన్ని స్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురుస్వాములు…