గతంలో కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరియు కుర్రా సత్యనారాయణ ని నియమించడంతో గవర్నర్ తిరస్కరించి పెండింగ్ లో ఉంచడం జరిగింది.. వారి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కోదండరాం , మీర్ అమీర్ అలీఖాన్, అభ్యర్థులను ఖరారు చేయడంతో
ఈ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడం జరిగింది..
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు చెంపపెట్టు
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…