SAKSHITHA NEWS

సాక్షిత జగిత్యాల జిల్లా:
జిల్లా కేంద్రంలో ABVP నాయకులు కాలేజ్ విద్యార్దులు తో ర్యాలీ నిర్వహించి…

తహసీల్ చౌరస్తా వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ..

పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు..


SAKSHITHA NEWS