SAKSHITHA NEWS

వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…

సాక్షిత :- విజయవాడ వరద బాధితులకు జీవీఎంసి 85 వ వార్డు పరిధి ఏడుమెట్ల మర్రిపాలెం రోడ్డులో గల ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు పంగా మాలకొండయ్య కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి చిరుసాయం అందించారు. ఈ మేరకు సియం చంద్రబాబును కలిసి విరాళ చెక్కును అందజేయడంతో పాటు మానవతా దృక్పదంతో అవసరార్థులకు గ్యాస్ స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లును స్థానిక మాజీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ద్వారా పంపిణీ చేసి మాలకొండయ్య మానవత్వాన్ని చాటుకున్నారు


SAKSHITHA NEWS