మేడపి వద్ద యాక్సిడెంట్లో మృతి చెందిన మహిళ

Spread the love

త్రిపురాంతకం మండలం మేడపి వద్ద యాక్సిడెంట్లో మృతి చెందిన మహిళ. మార్కాపురానికి చెందిన మహిళగా త్రిపురాంతకం పోలీసుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ మహిళ సమాచారం ఎవరికైనా తెలిసినచో త్రిపురాంతకం పోలీసులకు తెలియజేయగలరు..

Related Posts

You cannot copy content of this page