ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న

SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు అందజేసిన చైర్మన్ మన్నే రాజన్న..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ సూరారం సూరారం విలేజ్ లో ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు బస్సు పాసులు జీడిమెట్ల బస్ డిపో అసిస్టెంట్ మేనేజర్ సునీత మరియు RV రాజు కేవీ రెడ్డి తో పాల్గొని విద్యార్థులకు బస్సు పాసులు ఉచితంగా పంపిణీ చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మన్నే రాజన్న


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page