విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువావైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి

Spread the love

బాపట్ల

విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా

వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఇనగలూరి మాల్యాద్రి

                                                                                  నవయుగ కవి చక్రవర్తి, పద్మ భూషణ్, కవి కోకిల, కవిత విశారద, విశ్వకవి సామ్రాట్, గుర్రం జాషువా గారి 52వ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ లో గల ఏబీఏం చర్చికి ఎదురుగా ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, దళిత నేత ఇనగలూరి మాల్యాద్రి. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ దళిత సమాజానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్రం జాషువా అడుగు జడల్లో నడవాలని, ముందు తరాలు ఆయనను స్ఫూర్తి గా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూన్నాను. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు దేవరకొండ రాము, పూసులూరి వీర రాజశేఖర్, బోల్లేద్దు జోసెఫ్, కాండ్రు సురేష్,  మార్పు ఆనందరావు తదితరులు తదితరులు పాల్గొని జాషువా సేవాల్ని కొనియాడారు

Related Posts

You cannot copy content of this page